యాదాద్రి పుణ్యక్షేత్రానికి హనుమకొండ బస్స్టేషన్ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు యాదాద్రి దర్శన్ ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ను పోలీస్ కమిషనర్ తరుణ్జోషి ముఖ్యఅతిథిగా హాజరై ప్
వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ, నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్న ఎన్పీడీసీఎల్కు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐపీపీఏఐ) వివిధ కేటగిరీల్లో 7 అవార్డులను �
జిల్లాలోని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హను మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్స�
ఎల్ఐసీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకమని, అలాంటి సంస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెడుతుందని ప్ర భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హ నుమకొండ బాలసముద్రంలోని ఎల్ఐసీ డివిజన్ కా ర�
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. ముందుగా కన్నెపల్లిలో గుడి వద్ద వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7:14 గంటల�
మహాత్ముడి బాటలో పోరాడి దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేసి రాష్ట్ర ప్రజల గుండెల్లో తెలంగాణ గాంధీగా నిలిచిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర �
తెలంగాణపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీఎన్జీవో కేంద్ర సంఘం పిలుపు మేరకు గురువారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం హనుమకొండ జిల్లా టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యం�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై మోదీ అక్కసు వెల్లగక్కాడని మండిపడ్డారు. రాష్ట్ర ప�
కాజీపేట డివిజన్ను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. కాజీపేట మీడి యా పాయింట్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యు వత డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా కాపాడాల్సిన
అబద్ధాలు ప్రచారం చేయడం, బెదిరించడమే బీజేపీ నేతల నైజం ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కేంద్ర పర్యాటక మంత్రి టూరిస్టుగానే వచ్చిపోయారు బడ్జెట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి నిధులు కేటా
కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకూ పోరాటం కాజీపేట చౌరస్తాలో నేడు రాస్తారోకో 31న సికింద్రాబాద్ రైల్వే జీఎం కార్యాలయం ముట్టడి ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఢిల్లీలో ధర్నా చేస్తాం : ఎంపీ పసునూరి దయా�