సంగారెడ్డి నియోజకవర్గంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్లప్పడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల మనిషి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కొనియాడారు.
నేటి అభినవ గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కొండాపూర్ మండలం లో అనంతసాగర్, సైదాపూర్, మారేపల్లి, మాచేపల్లి, దొబ్బకుంట, శివన్నగూ�