టెండర్ విధానాన్ని రద్దు చేసి టెస్కో ద్వారానే చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టాల ని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. లేదంటే కార్మికుల తరపున ఆమరణ నిరాహా ర దీక్షకు సిద్ధమని వెల్లడించ�
రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. ఏప్రిల్ 4 నుంచి మే 15వరకు జాబితా సిద్ధం చేయాలని ఈ నెల 24న రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.