మార్ఫెడ్, మారెటింగ్, హాకా, వేర్హౌసింగ్ వంటి ప్రభుత్వ సంస్థల ఆధీనంలోని గోదాములన్నింటినీ ఒకే సమన్వయ వ్యవస్థ కింద నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను �
హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) చైర్మన్గా మచ్చా శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు.