పాలల్లో తెలుపు రంగు పెరిగి, చిక్కదనం వచ్చేందుకు అమ్మోనియా సల్ఫేట్ను కలిపి విక్రయిస్తున్న ముగ్గురిని హబీబ్నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 80 లీటర్ల పాలు, అమ్మో�
చాదర్ఘాట్ హిట్ అండ్ రన్ ఉదంతం మరువకముందే.. మరోసారి అక్కడి పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఆధార్ లేకుంటే.. కేసు నమోదు చేయమంటూ.. అదృశ్యమైన యువతి కుటుంబ సభ్యులను తిప్పి పంపించారు.