ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం పేరపల్లిలో ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన గురువమ్మ తల్లి జాతర రేపటితో (శుక్రవారం) ముగియనుంది. వారం రోజుల పాటు కొనసాగిన ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలి వచ్�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామంలో కొలువైన, మహిళల ఆరాధ్య దైవంగా పిలువబడే గురువమ్మ తల్లి జాతర ఈ నెల 12న (శనివారం) ప్రారంభం కానుంది. ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర�