సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వివిధ చోట్ల గురుకుల కళాశాలలను కుదించేందుకు కసరత్తు చేపట్టింది. సీవోఈ కాలేజీల్లోనూ కొన్ని గ్రూపులను ఎత్తేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సొసైటీ ఉ�
2024 -25 విద్యాసంవత్సరంలో 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్ఆర్జేసీ) కార్యదర్శి సీహెచ్ ర�
పట్టుదల ఉంటే సాధించలేదనిదంటూ ఏదీ లేదు. పేద కుటుంబంలో పుట్టిపెరిగిన అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు మహిళలు ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించి సత్తాచ
రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీ (టీఎస్ఆర్జేసీ)ల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్టు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి