ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన నిర్ణయాల్లోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా, కసరత్తు లేకుండానే కీలకమైన విధాన న�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.