ప్రభుత్వ ఉద్యోగంలో చేరి తొలి వేతనం అందుకున్న రోజున పొందే ఆనందమే ఆనందం. తొలి వేతనంతో అమ్మానాన్నలకు బట్టలు కొనడం, ఇతర కుటుంబసభ్యులకు స్వీట్స్, గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటి దృశ్యాలు దాదాపు ప్రతి కొత్త ఉద్యోగి �
జూలై 3న.. ఆత్మకూర్.ఎస్ మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. హాస్టల్ నిర్వాహకులు మొదట పాముకాటు అన్నారు. తర్వాత అస్వస్థత అని మాట మార్చారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగ నియామక పరీక్షలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. మొత్తం 4,93,727 (75.68%) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్టు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్య