తెలంగాణలోని గురుకులాల్లో మెరుగైన విద్యను అందించడంతోపాటు సరైన వసతులు కల్పిస్తున్నారని పన్నెండుమెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య కొనియాడారు. గురువారం ఆయన తన ఇద్దరు మనుమర�
ఉపాధ్యాయ వృత్తిని చేపట్టబోయే వారికి బోధనాభ్యసన ప్రక్రియలోని పాఠ్యాంశాలు ఎంత ముఖ్యమో.. బోధనాభ్యసన ప్రక్రియకు సహకరించే, పాఠశాలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. పాఠశాల పరిపాలన, నిర్వ�
ప్రపంచాన్ని జయించాలంటే ముందుగా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలిగే తాత్విక భావనను ఇచ్చేది విద్య మాత్రమే అనే విధంగా తెలంగాణ విద్యా విధానం భాసిల్లుతున్నది. విద్య అంటే ఒక చైతన్యం, ఒక మార్పు. వ�