మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహద పడతాయని గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ గీతా నాయక్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ ముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక స�
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.