ఒలింపియన్ గురుప్రీత్ సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్స్లో రజతంతో మెరిశాడు. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టోల్ ఈవెంట్ ఫైనల్లో గురుప్రీత్.. రెండో స్థానంలో నిలిచి రజతం నెగ్గగా ఉక్రెయ�
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో గల్లంతైన కార్మికులను తొమ్మిది నెలలు అవుతున్నా కనుగొనలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది.