సంక్రాంతి పండుగ తర్వాత మిర్చి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి దిగుబడులు తగ్గడం, పచ్చళ్ల సీజన్ కావడంతో మిరపపొడి తయారీకి ఉపయోగించే మిర్చికి బాగా డిమాండ్ పెరిగింది.
ఏపీ మాజీ సీఎం వైస్ జగన్పై మరో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రాజకీయ ప్రసంగాలు చేయడంపై పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు.