చార్మినార్ సమీపంలోని గుల్జార్హౌస్లో భారీ అగ్నిప్రమాదం (Gulzar house Incident) జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆరుగురు ఉన్నతాధికా�
గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఫైర్ సిబ్బందికి సరైన వసతులు లేకపోవడంతో వేగంగా మంటలు ఆర్పేందుకు లోపలికి వెళ్లలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.