ఏషియన్ అథ్లెటిక్స్లో తొలిరోజే భారత్కు రెండు పతకాలతో అదరగొట్టింది. పురుషుల పదివేల మీటర్ల పరుగు పందెంలో యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ స్వర్ణంతో సత్తా చాటగా 20 కిలోమీటర్ల రేస్ వాక్లో సెర్విన్ సెబాస్�
భారత యువ అథ్లెట్ గుల్వీర్సింగ్ మరోమారు సత్తాచాటాడు. బోస్టన్(అమెరికా) వేదికగా జరుగుతున్న ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఏషియన్ రికార్డుతో పాటు ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీకి అర్హత సాధించాడు