యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో మరో పడవ బోల్తా (Boat Sink) పడింది. దీంతో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు జలసమాధి అయ్యారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసదారుల సంస్థ వెల్లడించింది.
Indian Navy Rescues 21 | హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్కు చెందిన 21 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. వీరిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నాడు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఈ సంఘటన జరిగింది.
Houthi Rebels | హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న క్రమంలో హమాస్కు మద్దతుగా ఎర్రసముద్రంలో నౌకలపై హౌతీ రెబల్స్ జరుపుతున్న దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి.
Houthi Rebals | యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు మరోసారి దాడికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ (Gulf of Aden)లో అమెరికా జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ (US flagged oil tanker) నౌక ఎంవీ టార్మ్ థార్పై మిస్సైళ్లతో దాడి ( fire missiles
Indian Navy | గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. పైరేట్స్ తరచుగా ఈ నౌకలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిపోతుండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశంగా మారి�
INS Visakhapatnam | క్షిపణి దాడికి గురైన ట్యాంకర్ షిప్లో మంటలు చెలరేగాయి. భారతీయ సిబ్బంది ఉన్న ఆ నౌక సహాయం కోరగా ఇండియన్ నేవీ స్పందించింది. రెస్క్యూ కోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం (INS Visakhapatnam) యుద్ధ నౌకను పంపింది.
Houthis | ఎర్ర సముద్రం ( Red Sea)లో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ�