2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో మరణించిన మాజీ కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రి సతీమణి జాకియా జాఫ్రి (86) శనివారం కన్నుమూశారు. గుల్బర్గ్ సొసైటీలో మరణించిన 69 మందిలో ఎహసాన్ ఒకరు.
Gujarat Riots Case | నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మాయా కొద్నానీ ఆయన కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2017లో ఆమె తరుఫున డిఫెన్స్ సాక్షిగా అమిత్ షా కోర్టుకు హాజరయ్యారు. ఇరవై ఏళ్లకుపైగా కొనసాగిన కేసు విచారణ కాలం