ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగత�
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ఎట్టకేలకు ఏఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణులు ఊహించని విధంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని అధ్యక్షులను ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే జిల్లాలో మెజార్టీ ప్ర�