GST Council | ఈ నెల 17వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కోరుతూ కౌన్సిల్ సభ్యులైన హరీశ్రావుకు ఆహ్వానం అందింది. కరోనా కాలంలో జీఎస్టీ
అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణే | దేశంలో కేంద్రం నుంచి అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణయేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.