చౌటుప్పల్:వస్త్రాలపై కేంద్రప్రభుత్వం విధిస్తున్న12శాతం జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో చౌటుప్పల్ క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సం�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు జూన్ నెలలో 92,849 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి జూలై 5వ వరకు ఆ మొత్తం జీఎస్టీగా వసూలైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.