AI Impact Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గ్రూప్ఫోటో ఈవెంట్లో రెండు కంపెనీల మద్య ఉన్న వైరం బయటపడింది. వేదికపై ప్రధాని మోదీతో పాటు గ్రూప్ ఫోటో దిగేందుకు దిగ్గజాలు నిలబడ్డారు. అయితే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సీ�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రెండో రోజైన మంగళవారం(ఈ నెల 19వ తేదీ) ఉదయం 9.30 గంటలకు లోక్సభ, రాజ్యసభ ఎంపీల గ్రూపు ఫొటో సెషన్ జరుగనున్నది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ఆదివారం బులెటిన్ విడుదల చేసింది.