వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం వివిధ గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించారు.
జిల్లాలోని మార్కెట్ యార్డులో పల్లి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు ప్రభుత్వం చేయూత లేక పెట్టుబడుల కోసం ఆసాముల వద్ద అప్పులు తెచ్చి పంటసాగు చేశారు. పంట చేతికి వచ్చిన తర్వాత రైతన్న మార్కెట్లో పంటను అమ�