దేశంలో ఉన్నత విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని, ఇందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి అభిప్రాయపడ్డారు. జాతీయంగా తెలంగాణ
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఏటా పెరుగుతుండగా, ప్రైవేట్ స్కూళ్లలో క్రమంగా పడిపోతున్నాయి. 2014-15లో ప్రభుత్వ బడుల్లో నమోదు 47.88 శాతం ఉండగా, 2021- 22లో 49.77 శాతం ఉన్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకున్నా విద్యా వ్యవస్థలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్త�
జీఈఆర్లో 9వ స్థానంలో తెలంగాణ జాతీయ సగటుకు మించి ప్రవేశాలు హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో తెలంగాణ ప్రగతిపథాన దూసుకుపోతున్నది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో పెద్దపెద్ద రా