Gurukul Tenders | ‘కేంద్రీకృత విధానం వల్ల అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందుబాటులోకి వస్తాయి. జవాబుదారీతనం ఉంటుంది. అందుకే కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నాం’ అని కాంగ్రెస్ సర్కార్ ఊదరగొడుతున్నది.
గురుకులాల కిరాణా టెండర్ల ముసుగులో కాంగ్రెస్ సర్కార్ రూ.500 కోట్ల భారీ స్కామ్కు తెరలేపిందని దాసోజు శ్రవణ్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రూ.100 కోట్ల కేంద్రీకృత కమీషన్ల కోసమే కలెక్టర్ల అధికారాలకు కత్తెరప�