ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.180 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
పారిశ్రామిక ఆటోమేషన్లో అధునాతన పరిశోధనలు,ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ముందడుగు వేసింది. ఐఐటీహెచ్లో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ప్రాసెస్ ఆటోమేషన్ల