నేత కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్ టు ఓనర్ స్కీమ్కు కాంగ్రెస్ తూట్లు పొడుస్తున్నది. షెడ్లను నేత కార్మికులకు అందించకుండా 30 నెలలుగా చోద్యం చూస్తూ తాజాగా ధాన్యం బస్తాలను నిల్వ చేస్తున్నది.
నిర్మల్ జిల్లాలో ధాన్యం నిల్వ చేసేందుకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న స్టోరేజీ, ట్రాన్స్పోర్ట్ సమస్యల పరిష్కారానికి ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు సహకరించని చోట, స�
PICS Bags | సంప్రదాయ పద్ధతుల్లోని సమస్యలను అధిగమించేందుకు అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం కనుగొన్న ‘పర్డ్యూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ (పీఐసీఎస్)' టెక్నాలజీతో తయారైన సంచులు మనదేశంలోకి...
ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి | అవసరాన్ని బట్టి ధాన్యం నిల్వ చేసేందుకు రైతు వేదిక భవనాలు, గ్రామాల్లో ప్రభుత్వ భవనాలను ఉపయోగించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సూచించారు.