పంట పండించడానికి రైతులు ఎంత తిప్పలు పడ్డారో.. వాటిని అమ్ముకోవడానికి అంతకు మించి కష్టాలు పడుతున్నారు. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి, రోజుల తరబడి నిరీక్షిస్తున్నా పట్టించుకునే వారే కరువయ�
అన్నదాత కడుపు మండింది. కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేక రోడ్డెక్కి ఆ పంటనే తగలబెట్టి నిరసన తెలిపే దుస్థితి వచ్చింది. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొం�
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా చాలాచోట్ల కేంద్రాలు ఏర్పాటు �