ఇంగ్లండ్తో టీమిండియా ఆడే ఏకైక జట్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ను ఆడించాలని మాజీలు సలహా ఇస్తున్నారు. ఎడ్జ్బాస్టన్లో గతంలో అశ్విన్ మెరుగైన ఫలితాలు రాబట్టిన విషయాన్ని కూడా వాళ్లు �
ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. వీళ్లతోపాటు పరాజయాల పరంపర కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా బెంగళూరుపై విజయం సాధించి గెలుపు బాట పట్టింది. కానీ ముంబై ఇంకా ఓటముల్లోన�