నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది.
నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుహుజూరాబాద్టౌన్, జూన్ 30: ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను గడగడపకూ చేర్చాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ హుజూరాబాద్ బాధ్యులకు