మండలి పోరు ముగిసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగింది. గురువారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓట
గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు, ఆర్సీ పురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు సైబ