ప్రభుత్వం తరఫున హైకోర్టులో కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 మంది గవర్నమెంట్ ప్లీడర్లను, 44 మంది అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లను నియమించింది. ఈ మేరకు న్యాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింద�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే గిరిజన తండాకు మహర్దశ పట్టిందని, గిరిజన తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.