ముస్లిం, క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్రం మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది.
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వయస్కుల వారికి కరోనా టీకా అందుబాటులోకి రానున్నది. ఇప్పటి వరకు 12 ఏండ్లకు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ అమలవుతున్నది. తాజాగా 5-12 ఏండ్ల వయసు చిన్నారులకు కూడా కరోనా టీకా వేయన�
వ్యాక్సిన్లపై సమీక్ష | భారత్లో కొవిడ్ టీకాల భద్రత, దుష్ప్రభావాలపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తం గడ్డకట్టం లాంటి తీవ్ర, తేలిక పాటి కేసులు ఏవైనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గ�