ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెంలో ప్రిన్సిపాల్ జి.రమేష్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ కొత్తగూడెం సహకారంతో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది, స్థానిక ప్రజల్లో కంటి ఆరోగ్యంపై అవగాహ�
హనుమకొండ చౌరస్తా, మార్చి 31: వరంగల్ ములుగురోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ) ప్రాంగణంలో ఏప్రిల్ 2 (గురువారం)న జాబ్ మేళా నిర్వహించనున్నారు.
మధిర నియోజకవర్గంలో ఏటా 200 మందికి వివిధ ట్రేడ్లలో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఐటీఐ ఏర్పాటు కోసం అనుమతినిస్తూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రూ.11.37 కోట్లను భవన నిర్మాణం, �
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు