ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఉమ్మడి జ�
అర్హులందరికీ రుణ మాఫీ అవుతుందని, మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా జూలూరుపాడు మండలం చింతల్తండా గ