విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కడ్తాల్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-68వ క్రీడా పోట
మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు మీడియంలో 325 మంది, ఉర్దూ మీడియంలో 109 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కేసీఆర్ సర్కారులో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునఃనిర్మాణం కో�