యూపీఏ హయాంలోనే ఓట్ల చోరీ జరిగిందన్న కర్ణాటక కాంగ్రెస్ మంత్రిపై పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగిస్తూ సీఎం సిద్ధరామయ్య నిర్ణయం
కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్కామ్లో కీలకంగా ఉన్న సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం సమన్లు జారీ
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి వెనుక ఒకటిగా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంటున్నది. సీఎం సిద్ధరామయ్య పేరు పలు కేసుల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది. ముఖ్యంగా మైసూరు అర్బన్ డెవలప్మెంట్ (ముడా) భూమ
కర్ణాటకలో మరో కుంభకోణం తెర మీదకు వచ్చింది. గత బీజేపీ హయాంలో కొవిడ్ నిర్వహణకు కేటాయించిన రూ.1,120 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ కన్హ కమిషన్ మధ్యంతర ని�