రాజ్యాధికారమే బడుగు బలహీన వర్గాల అంతిమలక్ష్యం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రచించిన ‘బహు జనగణమన’ పుస్తకం బీసీ వర్గాల ఉద్యమాని�
ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. హస్తం కమలం మింగిలయ్యాయి. బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా ఈ దేశంలో బద్ధ శత్రువులమని చెప్పుకుంటున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి.