కేసీఆర్ హయాంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై, నేటి కాంగ్రెస్ పాలనలో ఉన్న స్థితిగతులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సవా
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ నేతలు డిమాండ్ చేశారు.