సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆరు గ్యారెంటీల అమలు, వివిధ శాఖల పనితీరుపై అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కల
సర్పంచ్ స్థాయి నుంచి వచ్చానని, చివరి వరకూ ప్రజలతోనే ఉంటూ వారి కోసమే పని చేస్తానని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. మండలంలోని కాప్రి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.