అన్ని రంగాల్లోకి పాకిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు రాజకీయ రంగంలోకీ ప్రవేశించింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారి ఏఐ మంత్రి ‘డియ�
విద్యుత్ పంపణీ సంస్థల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దక్షిణాంచల్ విద్యుత్ వతరణ్ నిగమ్, పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగ�