రోగుల సౌకర్యార్థం నగరంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన ఈవినింగ్ ఓపీ సేవలు కనుమరుగైపోయాయి. ఉదయం సమయంలో రద్దీగా ఉండే ఓపీ వల్ల అటు వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరగడం, ఇటు రోగులు ఇబ్బందులక�
ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో రోగులకు నాణ్యత లేని డైట్(భోజనం) అందిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందే రోగులకు నాణ్యమైన డైట్ అందించినప్పుడే వారు త్వరగా కోలుకుంటారు. రోగు�