వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉల్లాసంగా.. ఉషారుగా పాఠశాలలకు రావడం కన్పించింది.
వేసవి సెలవుల తర్వాత తెరుచుకున్న సర్కారు పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలికాయి. సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు ఇబ్బందులకు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామని, ఎలాంటి �
బోధన్ మండలంలోని భవానీపేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యార్థులు లేరని 11 ఏండ్ల క్రితం మూసివేశారు. ఇటీవల చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అదే పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మ