లక్షెట్టిపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల రాష్ట్ర స్థాయి గ్రీన్ చాంపియన్ షిప్ 2024 అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమా�
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధంలాంటిదని స్వీప్ నోడల్ అధికారి, మంచిర్యాల ఆర్డీవో కిషన్ అన్నా రు. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఓటు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.