ఎందరో రోగుల ప్రాణాలు నిలబెట్టింది. ఎందరో గర్భిణులకు ప్రసవాలు చేసింది. క్షతగాత్రులకు చికిత్స అందించి బాగు చేసింది. ఏళ్లు గడిచిపోవడంతో ఆ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం పడకల స్థాయి ప
Minister Jagadish Reddy |ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల తెలంగాణలో వైద్య రంగం గణనీయంగా అభివృద్ధి సాధించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish reddy) వెల్లడించారు.
మంత్రి పువ్వాడ | వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోసిస్) కేంద్రాల ఏర్పాటుతో వైద్య రంగం మరో ముందడుగు వేసిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.