మయన్మార్లోని మ్యావడీ కేంద్రంగా భారతీయులను మోసం చేసే సైబర్ ముఠాలు చురుగ్గా పని చేస్తున్నాయి. ఉద్యోగాల ఎర వేసి భారత యువతను ఆకర్షిస్తున్న ముఠాలు.. అక్కడికి వెళ్లిన తర్వాత వారితో నిర్బంధంగా పని చేయించుకు�
రానున్న 30 ఏండ్లలో కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా మానవ మనుగడకు ముప్పు ఏర్పడ వచ్చని ఏఐకి గాడ్ ఫాదర్గా పిలుచుకునే బ్రిటిష్-కెనడియన్ కంప్యూటర్ సైంటిస్టు ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులో అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్ న్యూఢిల్లీ, జూలై 22: హిందూ ఆలయాలను ప్రభుత్వాల అజమాయిషీ నుంచి తప్పించాలని ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్)