లహరి.. వయస్సు 12 ఏండ్లు. అందరి పిల్లల్లా అల్లరి చేస్తూ బడికి వెళ్లే ఈ పాపకు పెద్ద కష్టం వచ్చి పడింది. అది జన్యుపరమైన గుండె సమస్య. తల్లిదండ్రులది చేనేత నేపథ్యం. ఇదే జబ్బుతో పదమూడేండ్ల కింద కుమారుడిని కోల్పోయా�
నిర్మల్ జిల్లా కడెం మండలకేంద్రంలో 2011లో ప్రారంభమైన పాలశీతలీకరణ కేంద్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నది. 3 వేల లీటర్ల సా మర్థ్యం కలిగిన ఈ పాల కేంద్రం తొలుత 200 లీటర్లతో ప్రారంభమై,