వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆషాడమాసం సందర్భంగా శుక్రవారం గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఈ సంబురాలు మహిళా సాధికారత విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్తంగా నిర్వహించారు.
గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఆషాఢమాసం పురస్కరించుకొని లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు శనివారం కనుల పండువగా నిర్వహించారు. ముందుగా మైదాకు చెట్టుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యే�
జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో పీఆర్టీయూ రాష్ట్ర మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు జమున ఆధ్వర్యంలో ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.