లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇప్పటికీ శ్రీలంకలోనే ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం గొటబయ, ఆయన భార్య, కుటుంబసభ్యులకు చెందిన దాదాపు 15 పాస్పోర్టులను ఆయన సన్నిహితులు కొలంబో ఎయిర్పోర్టుకు తీసుకొ�
ఈ నెల 13వ తేదీన తన పదవికి రాజీనామా చేస్తానని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స వెల్లడించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘేకు అధికారికంగా సమాచారం ఇచ్చినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. �
శ్రీలంక.. కండ్లముందు తగలబడిపోతున్న దేశం. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్నది. ఇప్పుడక్కడ ప్రభుత్వమంటూ లేదు. ఆర్థికస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆర్థిక, రా�