మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. మే 2న థియేట్రికల�
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మహేష్బాబు రౌడీ మూకల భరతం పడుతూ ఉగ్రరూపంలో కనిపిస్తున్నా�