వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో సాగు చేస్తున్న వేరుశనగ పంట ఆశాజనకంగా ఉన్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో బోర్లలో భూగర్భజలాలు పెరిగాయి. రైతులు ప్రతి ఏటా వ్యవసాయ బోర్ల కిందే యాసంగిలో వేరుశనగ
Healthy fiber | యాసంగిలో వరి పంట సాగుచేసే రైతులు నారుమడులు చల్లుకునే నాటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు నారుమడులను చల్లుకున్న నాటి నుంచే తగిన యాజమాన్య పద్ధతులను పాటించాలి.